ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు అటవీ అధికారుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు:గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం, నెహ్రూనగర్ తాండాలో ఇద్దరు అటవీశాఖ బీట్ ఆఫీసర్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. కలప తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో నల్లమల అడవుల్లోకి వెళ్లిన ఈ ఇద్దరిపై దుండగులు కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. మృతులను బీట్ ఆఫీసర్లు షేక్‌బాజి సాహిద్, డిడ్లా లాజర్‌లుగా గుర్తించారు.