నేర్చుకుందాం
నేర్చుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 February 2016
క. విని దానినుడుపఁగాబ్ర
హ్మనియుక్తుండై ననత్కునూరుఁటు మహికిం
జరుదెంచె బ్రహ్మలోకం
బున నుండి యనేక దివ్యముని సంఘము తోన్
భావం: పూరూరవుడు చేసిన బ్రాహ్మణ ధనాపహరణాన్ని విని దానిని తొలిగించేందుకు బ్రహ్మ చేత నియామకుడైన సనత్కుమారుడు పెక్కుమంది దేవమునులతో బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అలా వచ్చిన సనత్కుమారుణ్ణి పూరూరవుడు దర్శించేందుకు ఇష్టపడక వారిని పరిహసించాడు. వారు కోపించి పూరూరవుడు వెఱ్ఱివాడవాలి అని శపించారు. అంతట పూరూరవుడు గంధర్వలోకంలో ఊర్వశి అనే అప్సరస తో కూడి వున్నాడు. ఊర్వశి పూరూరవులకు ఆయువు , స్వర్భానవి అనే దంపతులకు నహుషుడు , వృద్ధ శర్మ, రజి, గయుడు, అనేననుడు అనే అయిదుగురు జన్మించారు. వారిలో నహుషుడు ప్రభువైనాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము