ఆంధ్రప్రదేశ్‌

ఎపి ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పరిపాలనాదక్షుడిగా చెప్పుకుంటున్న సిఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. హోదా సాధించేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుందని ఆయన తెలిపారు.