నల్గొండ
బాలాలయంలో భక్తుల రద్దీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 April 2016
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 22: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్దానం కొండపైన నూతనంగా నిర్మించిన బాలాయంలో శుక్రవారం భక్తుల రద్ది ఏర్పడింది.నిన్న మొన్నటి వరకు ప్రధాణ ఆలయం స్వయంభు ఆలయంలో ఏవిందంగా భక్తుల రద్ది ఉండేదో శుక్రవారం అదే స్ధాయిలో బాలాలయంలోను భక్తులు స్వామి వారిని దర్శించుకొని పుణితులయ్యారు.అర్చనలు,పూజలు అధికసంఖ్యలో నిర్వహించారు.
గ్రేటర్ మేయర్ పూజలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానం కొండపైన నూతనంగా నిర్మించిన బాలాలయాన్ని శుక్రవారం నగరమేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. దైవ దర్శణం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.