నల్గొండ
మీడియాకు దూరంగా జాగృతి శిక్షణ సదస్సు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 September 2018
నాగార్జునసాగర్, సెప్టెంబర్ 24: సాగర్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర స్థాయి సదస్సును జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం విజయవిహార్ సమావేశ మందిరంలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ అధ్యక్షతన జరుగుతున్న సదస్సుకు రాష్ట్రంలోని 31 జిల్లాకు చెందిన జాగృతి ప్రతినిధులు హాజరవుతున్నారు. సదస్సుకు మీడియాను అనుమతించలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని స్థానిక ఉద్యమకారులు రమేష్జీ ఎంపీ కవితకు వినతిపత్రం అందజేశారు.