తెలంగాణ
రైతుల అభీష్టం మేరకు నష్టపరిహారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 June 2016
హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయే రైతులకు వారు కోరుకున్న రీతిలోనే నష్టపరిహారం చెల్లిస్తామని సిఎం కెసిఆర్ శనివారం ప్రకటించారు. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం విషయమై విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి హరీష్రావు ఈరోజు సిఎంను కలిసి తాజా పరిస్థితిని వివరించారు. జీవో నెంబర్ 123 లేదా 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులు ఎలా కోరుకుంటే అలా పరిహారం చెల్లించాలని సిఎం ఆదేశించారు.