జాతీయ వార్తలు
బీబీనగర్ ఎయిమ్స్లో సేవలను ప్రారంభించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 April 2019
న్యూఢిల్లీ: తెలంగాణకు కేటాయించిన బీబీనగర్ ఎయిమ్స్లో ప్రాథమిక సేవలను, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాసులను ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్కు టీఆర్ఎస్ నాయకుడు బూర నర్స య్య గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం, అలాగే వివిధ పోస్టుల భర్తీకి ఎన్నికల కోడ్ మూలంగా అలస్యం అవుతోందని ఆరోగ్య శాఖ కార్యదర్శికి వివరించారు. త్వర గా ఎయిమ్స్కు సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.