జాతీయ వార్తలు

ప్రధాని సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాహ్యాళికి వెళుతున్న వ్యక్తులు ఈ ప్రమాదానికి గురి కావడం తనను ఎంతో బాధించిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన చోట సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ ప్రమాదం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.