జాతీయ వార్తలు

కర్నూల్, నిజామాబాద్‌కు నేడు జనసాధారణ్ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే అధికారులు జనసాధారణ్ రైళ్లు నడుపుతున్నారు. శుక్రవారం కర్నూల్, నిజామాబాద్‌లకు జనసాధరణ్ రైళ్లును తిప్పుతున్నారు. కాచిగూడ - నిజామాబాద్ - కాచిగూడ మధ్య 07013 =07014 శుక్రవారం ఉదయం 11 గంటలకు కాచిగూడలో బయలుదేరుతంది. కాచిగూడ - కర్నూల్- కాచిగూడ మధ్య ఉదయం 11.30 గంటలకు కర్నూల్‌కు 07023- 07024 జనసాధరణ్ రైళ్లును తిపుపతామని రైల్లే సీపీర్‌వో రాకేశ్ తెలిపారు.