జాతీయ వార్తలు

సరిహద్దుల్లో శాంతికోసం 16న చర్చిలలో ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, అక్టోబర్ 8: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కాంక్షిస్తూ గోవా రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలలో ఈ నెల 16న ప్రార్థనలు నిర్వహించనున్నారు. 16న రోజువారి ప్రార్థనలను పక్కన పెట్టి సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని గోవా ఆర్చ్‌బిషప్ డామన్ ఫిలిప్ నేరి ఫెర్రారో శనివారం చెప్పారు.