జాతీయ వార్తలు
జాదవ్ కేసులో భారత్ అప్పీల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 April 2017
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కుల్భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి విచారణ వివరాలను అందించాలని, అదే విధంగా ఈ కేసులో అప్పీల్ చేసే ప్రక్రియను కూడా తెలియజేయాలని భారత్ అధికారికంగా పాకిస్తాన్ను కోరింది. గూఢచర్యం నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై జాదవ్కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో జాదవ్ ఎక్కడ ఉన్నడన్నది కానీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడన్నది కానీ తెలియదని ఆయన పేర్కొన్నారు. జాదవ్ను కలిసేందుకు తమ దౌత్య అధికారులకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికి 15సార్లు భారత్ పాకిస్తాన్ను కోరింది. కానీ పాకిస్తాన్ ఆయన్ను కలిసేందుకు అనుమతించబోమని కూడా స్పష్టం చేసింది.