జాతీయ వార్తలు

పట్టణ పేదలకు 1.27లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో పట్టణ ప్రాంత పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 6,500 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. లక్షా 27వేల మందికి గృహాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన (అర్బన్) కింద ఇళ్లను నిర్మించనున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటికే 20.95 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కేంద్ర హౌసింగ్, పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ వెల్లడించింది.