జాతీయ వార్తలు

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: విశాఖపట్నం నుంచి నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి ఆ దేశంలో చిక్కుకున్న 21 మంది తెలుగువారు క్షేమంగానే ఉన్నారు.
నేపాల్‌లో చిక్కుకున్నవారంతా ఏపీ ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. దీంతో ఖాట్మండ్‌లోని భారత రాయబర అధికారులతో ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఖాట్మండ్‌కు చేరుకున్న యాత్రికులు శుక్రవారం ఢిల్లీకి చేరుకుంటారు.