జాతీయ వార్తలు

జనంలోకి జగన్నాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యక్షేత్రం పూరీలో జగన్నాథుడు జనంలోకి వచ్చాడు. భలభద్ర, సుభద్రలతో కలిసి మూడు రథాలపై ఆశీనులై యాత్ర ప్రారంభించారు. భోరున వర్షం కురుస్తున్నప్పటికీ పూరీ నగరం భక్తజన సంద్రమైంది. రథాలు వెళ్లే మార్గంలో లక్షలాది భక్తులు బారులు తీరి భగవంతుడి దివ్యదర్శనం చేసుకున్నారు.