జాతీయ వార్తలు

గాంధీనగర్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ సోమవారం కుటుంబ సమేతంగా గాంధీనగర్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. అలాగే అహ్మదాబాద్‌లో మహాత్మా గాంధీ నివసించిన ప్రదేశమైన ‘గాంధీ ఆశ్రమానికి’ వెళ్లారు. అక్కడ నూలు వడికే యంత్రాన్ని పరిశీలించారు. 1930లో మహాత్మా గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడి నుంచే శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.