జాతీయ వార్తలు
భారతి తీర్థస్వామిని దర్శించుకున్న రాహుల్గాంధీ.
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 March 2018
కర్నాటక పర్యటనలో భాగంగా బుధవారం చిక్మగళూరులోని శృంగేరి మఠ పీఠాధిపతి భారతి తీర్థస్వామిని దర్శించుకున్న రాహుల్గాంధీ. ఈ సందర్భంగా తన తండ్రి రాజీవ్గాంధీ ఈ మఠాన్ని సందర్శించినప్పటి చిత్రాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న రాహుల్.