జాతీయ వార్తలు

ఏపిలో రెండు గ్రామాలకు పూర్తిగా సౌర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాలకు పూర్తిగా సౌర శక్తి ఆధారంగానే విద్యుత్ ప్రసారం కానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తూర్పుతల్లు, పెదమ్యానవానిలంక గ్రామాలను ఈ ఏడాది 100 శాతం సౌర విద్యుత్ ఆధారిత గ్రామాలుగా మార్చబోతున్నట్లు సీతారామన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సౌర శక్తిపైనే గ్రామాలు ఆధారపడటం దేశంలోనే ఇది తొలిసారి అని ఆమె తెలిపారు. కాగా, ఈ రెండు గ్రామాలను సన్‌సద్ ఆదర్శ గ్రామ యోజన క్రింద మంత్రి సీతారామన్ దత్తత తీసుకోవడం గమనార్హం.