జాతీయ వార్తలు

‘దళితులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమీ చేయలేదని భీమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని బలపరచడానికి సహేతుక కారణం ఒక్కటి కూడా లేదని భీమ్ ఆద్మీ అధినేత చంద్రశేఖర ఆజాద్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేదే లేదని తేల్చిచెప్పారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ చంద్రశేఖర్‌ను పరామర్శించిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం జరిగింది.