జాతీయ వార్తలు

సీఎం మమత భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్), జనవరి 22: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనను రోజురోజుకు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే భారీ ర్యాలీ లు, ధర్నాలతో ఆందోళనలు సాగించిన మమత బుధవారం డార్జిలింగ్ హిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవున ఈ ర్యాలీ సాగింది. డార్జిలింగ్ హిల్స్‌లోని భాను భక్త భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇక్కడి చౌబజార్ ప్రాంతం వరకు సాగిం ది. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు త్వరలో అమలు చేయనున్న జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్‌ఆర్‌సీ)లను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నినాదా లు చేశారు. ఇదిలా ఉంటే.. ఇంతవరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పది భారీ ప్రదర్శనలతో పాటు ఆరు ర్యాలీలను రాష్ట్రంలో నిర్వహించి పౌరసత్వ సవరణ చట్టంపై తన నిరసన గళాన్ని చాటారు.