జాతీయ వార్తలు

రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న నవీన్ పట్నాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్: అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను బీజూ జనతాదళ్ సోమవారం విడుదల చేసింది. మొత్తం 9 పార్లమెంటరీ, 54 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులను ప్రకటించింది. ఒడిషా సీఎం, బీజూ జనతాదళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్.. ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. హింజిలి, బీజేపూర్ స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నారు.