జాతీయ వార్తలు
నేవీ చీఫ్గా కరంబీర్ సింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 March 2019
న్యూఢిల్లీ: కొత్త నేవీ చీఫ్గా కరంబీర్ సింగ్ నియమితులయ్యారు. ఈ ఏడాది మే నెలలో అడ్మిరల్ సునిల్ లంబా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కరంబీర్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం అడ్మిరల్ సింగ్ వైజాగ్లోని ఈస్ట్రన్ నావెల్ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 1980 ఇండియన్ నావెల్లోకి ప్రవేశించిన కరంబీర్ 1982లో పైలట్గా బాధ్యతలు చేపట్టారు. వెల్లింగ్టన్ ఢిఫెన్స్ స్ట్ఫా కాలేజీలో గ్రాడ్యూయేషన్ చేశారు. కమాండింగ్ ఆఫీసర్గా ఎదిగారు.