జాతీయ వార్తలు

అవిశ్వాస తీర్మానానికి మద్దతు: సీతారాం ఏచూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని సీపీఎం అగ్ర నేత సీతారాం ఏచూరి ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనం లేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను అన్నిటినీ తాము ఎండగడతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు.