తెలంగాణ

ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా సూర్యాపేటలో మంగళవారం ఎమ్మార్పీఎస్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఇరువర్గాల కార్యకర్తలు దాడులకు దిగడంతో ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రత్యర్థివర్గం వారు యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో విగ్రహాల ఆవిష్కరణను ఈనెల 15కు వాయిదా వేశారు.