జాతీయ వార్తలు

నేపాల్‌లో ఖమ్మం యాత్రీకులు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన 60 మంది యాత్రీకులు క్షేమంగా ఉన్నారని, వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. వీరిని తీసుకువెళ్లిన ట్రావెల్ సంస్థ నేపాల్‌లో వదిలేసినట్లు ఆయన చెప్పారు. యాత్రీకులను క్షేమంగా తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారికి విజ్ఞప్తి చేశామన్నారు.