జాతీయ వార్తలు

మాజీ ప్రధాని నెహ్రుకి పలువురు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు జయంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతివనంలో ఉన్న ఆయన సమాధి వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్నోహన్ సింగ్ నివాళులర్పిస్తూ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సైతం నెహ్రుకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.