ఆంధ్రప్రదేశ్‌

మూడేళ్లలో ఫైబర్ గ్రిడ్ పూర్తి: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 333 కోట్ల రూపాయలతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు మూడేళ్లలో పూర్తవుతాయని, ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం ఎపి అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రజల జీవనాన్ని మెరుగుపరచేందుకు టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. సంక్షేమ పథకాల్లో అవినీతిని అరికట్టేందుకు టెక్నాలజీని వాడుతున్నామన్నారు.