ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీలో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతమైన రోహిణి ప్రాంతంలో నేరగాళ్లకు, పోలీసులకు మధ్య గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. ఉదయం 9.30 గంటల సమయంలో రోహిణిలో గ్యాంగ్‌స్టర్‌లపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల కాల్పుల్లో సుధీర్‌కళ, అభయ్ గాయపడగా ముగ్గురు పోలీసులకూ బుల్లెట్ గాయాలయ్యాయి.