జాతీయ వార్తలు

రెండో రోజూ విచారణకు హాజరైన సల్వీందర్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానికి స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ను రెండో రోజూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారించింది. సల్వీందర్ సింగ్ పొంతనలేని సమాధానాలు చెప్పటంతో ఆయనకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే సల్వీందర్ వంట మనిషి మదన్ గోపాల్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.