తెలంగాణ

నిజాంను ఎదిరించిన వాళ్లకు కెసిఆర్ ఓ లెక్కా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిరంకుశ నిజాం ప్రభువును ఎదిరించిన ఘనత తెలంగాణ ప్రాంతానికి ఉందని, సిఎం కెసిఆర్ ఓ లెక్కా.. అని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కెసిఆర్ కుటుంబాన్ని జనం తరిమికొట్టే రోజులొస్తాయన్నారు. సెంటిమెంటుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న జనం అదే సెంటిమెంటుతో తెరాసను గెలిపించి ఇపుడు బాధ పడుతున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పరంగా కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన అంగీకరించారు.