తెలంగాణ

రోగి కడుపులో కత్తెర మరచిన నిమ్స్ వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే మహిళ నిమ్స్‌లో ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. మళ్లీ కడుపునొప్పి వస్తుండటంతో నిమ్స్‌కు వచ్చింది. వైద్యులు ఎక్స్‌రే తీసి చూడగా కడుపలో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.