తెలంగాణ

సాహితీవేత్త నాయిని కృష్ణకుమారి ఇక లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ సాహితీవేత్త నాయిని కృష్ణకుమారి శనివారం ఉదయం కన్నుమూశారు. తెలుగు సంస్కృతి, జానపద సాహిత్యంలో ఆమె ఎనలేని కృషి చేశారు. ఎంతోమంది పరిశోధకులకు మార్గదర్శకం వహించారు. ఆమె మృతి పట్ల ఎ.పి. సి.ఎం. చంద్రబాబు నాయుడు, సాహితీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.