జాతీయ వార్తలు

రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా అబుదాబీ యువరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారతదేశ గణతంత్ర వేడుకలకు అబుదాబీ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాయన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల విభాగం ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. తనను గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు అబుదాబీ యువరాజు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్- అబుదాబీల మధ్య కొనసాగుతున్న సంబంధాలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో వ్యూహాత్మక సహకారం కూడా ఇనుమడించిందని, అభివృద్ధి కోసం పరస్పర ఆకాంక్షలు కూడా పెరిగాయని అన్నారు.