జాతీయ వార్తలు
అమరావతి నిర్మాణంపై ఎన్జీటి విచారణ నేటికి వాయదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 1 November 2016
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఏపి కొత్త రాజధాని అమరావతి నిర్మాణం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్తో కూడిన బెంచ్ ముందుకు కొత్త న్యాయమూర్తులు రావడంతో మంగళవారం నాడు వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ పారిక్ ట్రిబ్యునల్ను కోరారు. దీంతో అంగీకరించిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. జస్టిస్ స్వతంత్రకుమార్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లును విచారణ జరపనుంది.