జాతీయ వార్తలు

టి-20లో పాక్‌పై భారత్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలకాలంగా ఊరిస్తూ వచ్చిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చివరికి ఎలాంటి ఉత్కంఠను రేపకుండానే ముగిసింది. ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌ను 83 పరుగులకే అలౌట్ చేసిన భారత్ అత్యంత సాధారణమైన లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్లు భారీగా స్కోర్లు చేస్తాయని అనుకున్నా, బౌలర్ల ఆధిపత్యం కొనసాగడం అభిమానులను నిరాశ పరచింది. ఇందులో పాక్ 17.3, భారత్ 15.3 చొప్పున ఓవర్లు ఆడాయి. కానీ, ఏమాత్రం ఆసక్తిని కలిగించకుండా మ్యాచ్ చప్పగా సాగింది. టీమిండియా విజయాన్ని తప్పించి ఈ మ్యాచ్ ఎలాంటి ఆసక్తిని
కలిగించలేకపోయింది.

కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ