జాతీయ వార్తలు

పార్టీ ఆదేశాల మేరకే కర్నాటక నుంచి పోటీ: నిర్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బిజెపి అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈసారి కర్నాటక నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. ఆమె ఇంతవరకూ ఎపి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. తనను మళ్లీ ఎపి నుంచి ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదని, మంగళవారం నాడు కర్నాటకలో తాను నామినేషన్ వేస్తానని ఆమె చెప్పారు.