జాతీయ వార్తలు

ఎంపీ నుస్రత్ జహాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవటంతో ఇబ్బందులు ఏర్పడటంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన విషయం విదితమే. ఎంపీ పూర్తిగా కోలుకున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధిక మోతాదులో మందులు వాడడం వల్లే ఆస్పత్రిలో చేరారని వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నుస్రత్‌.. బీజేపీ అభ్యర్థి సయాంతన్‌ ఘోష్‌ 3,50,369 ఓట్ల మెజార్టీతో గెలుపొదారు. జూన్‌ 19న కోల్‌కతాకు చెందిన వ్యాపారి నిఖిల్‌ జైన్‌ను నుస్రత్‌ పెళ్లి చేసుకున్నారు.