అంతర్జాతీయం

నైజీరియాలో ఆత్మహుతి దాడి : 19 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైజీరియా : నైజీరియాలోని మైద్‌గురి సిటీ చేపల మార్కెట్‌లో వరుసగా ముగ్గురు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక సైనికుడు ఉన్నారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది.