తెలంగాణ
తెరాస ప్లీనరీకి ఈసీ ఓకే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 April 2016
హైదరాబాద్: ఈ నెల 27న ఖమ్మంలో తెరాస పార్టీ ప్లీనరీ జరుపుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నేపథ్యంలో ఖమ్మంలో ప్లీనరీ నిర్వహించరాదని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్లీనరీ విషయమై కొన్ని నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నామని తెరాస వివరించింది. 27 ఉదయం పార్టీ ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభ జరిపాలని తెరాస నాయకత్వం సన్నాహాలు చేస్తోంది.