తెలంగాణ

పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజేంద్ర నగర్ మండలం కోకాపేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న ఓ కారు పాల వ్యాన్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకరిని మాజీ డిజిపి పేర్వారం రాములు మనవడిగా గుర్తించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు రాములు భార్య పేరున రిజిష్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు.