తెలంగాణ

లారీని ఢీకొన్న వ్యాన్: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలంలో హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న డిసిఎం వ్యాన్ రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఢీకొంది. దీంతో వ్యాన్ డ్రైవర్ సహా మరోవ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇదే ఘటనలో గాయపడిన ముగ్గురిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.