తెలంగాణ
ఓటరు ఆలోచించే ఓటు వేస్తారు:రజిత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 November 2018
హైదరాబాద్: ఎన్నికలలో డబ్బు పంపిణీని అరికడతామని, ఇప్పటివరకు రూ.85 కోట్లు సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్కుమార్ అన్నారు. ఆయన సుందరయ్య విజ్ఞాన్ భవన్లో మీట్ ది ప్రెస్లో మాట్లాడుతూ 1950 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్ పేపరు వినియోగం జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేసినా ఓటరు ఆలోచించే ఓటు వేస్తారని అన్నారు.