తెలంగాణ

ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చింతకుంట రామయ్యపల్లె గ్రామంలో గ్రామస్తులు పోల్ చిట్టీలు మాయమయ్యాయంటూ తోపులాట జరిగింది. ఈ గొడవలో ఓక మహిళకు గాయాలయ్యాయి. పలుచోట్ల గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఎక్కల, బూటారం, చింతలపాడు గ్రామస్తులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పోలీసులు, అధికారులు వచ్చి చెప్పినప్పటికీ వీరు ఓటు వేయలేదు.