ఆంధ్రప్రదేశ్
సీలేరు నదిలో పడవ బోల్తా: మహిళ గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 February 2016
విశాఖ: విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో మంగళవారం ఉదయం నాటుపడవ బోల్తా పడగా ఓ మహిళ గల్లంతయింది. మంగపాడు సమీపంలో పడవ బోల్తాపడగా ముగ్గురు వ్యక్తులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా ఒడిశా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.