ఆంధ్రప్రదేశ్‌

సీలేరు నదిలో పడవ బోల్తా: మహిళ గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో మంగళవారం ఉదయం నాటుపడవ బోల్తా పడగా ఓ మహిళ గల్లంతయింది. మంగపాడు సమీపంలో పడవ బోల్తాపడగా ముగ్గురు వ్యక్తులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా ఒడిశా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.