రాష్ట్రీయం

శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లాలోని సంతబొమ్మాలి వద్ద సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఉమిలాడ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.