జాతీయ వార్తలు
పద్మ అవార్డులు ప్రదానోత్సవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 March 2019
న్యూఢిల్లీ: 2019 సంవత్సరానికిగాను పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టప్రతి భవన్లో జరిగింది. దాదాపు 112 విజేతలకుగాను 56మందికి అవార్డులను రాష్టప్రతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. అవార్డులు అందుకున్నవారిలో మళయాల నటుడు మోహన్లాల్, సర్దార్ సుఖదేవ్ సింగ్ దిల్సా, ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్నయ్యార్ భార్య భారతి నయ్యార్, డ్యాన్స్మాస్టర్, నటుడు ప్రభుదేవా, క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ తదితరులు ఉన్నారు.