అంతర్జాతీయం
పాక్లో వరదలు: 57 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 April 2016
కరాచీ: పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో వరదలు రావడంతో 57 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోగా పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరద ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి అధికారులు సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు.