అంతర్జాతీయం

రాజ్‌నాథ్ ప్రసంగంపై పాక్ ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని అణచివేయాలని, ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రసంగాన్ని పాకిస్థాన్ సర్కారు అడ్డుకుంది. ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తున్నపుడు భారత మీడియాను, అంతర్జాతీయ మీడియాను అనుమతించలేదు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆ దేశ హోం మంత్రి ప్రసంగాలను మాత్రమే పాక్ మీడియా ప్రసారం చేసింది. పాక్ సర్కారు ఆంక్షలపై భారత మీడియా, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు.