జాతీయ వార్తలు
పాక్ మళ్లీ కాల్పులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 May 2018
జమ్ము: పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆదివారం రాత్రి నుంచి భారత బలగాలపై కాల్పులకు పాల్పడుతూనే ఉంది. జమ్ము కాశ్మీర్లోని అర్నియా సెక్టార్లో గల మూడు బార్డర్ అవుట్పోస్టులపై నుంచి పాక్ రేంజర్స్ కాల్పులకు తెగబడినట్లు సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పాక్ చర్యను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతున్నాయన్నారు.