అంతర్జాతీయం

బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 26మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు. 40 మంది ప్రయాణీకులతో వెళుతున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనటంతో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. లస్భెల్లా జిల్లా బెలూచీస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణీకులలో 26మంది సజీవదహనమయ్యారు. శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన 16మందిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.