జాతీయ వార్తలు
పాక్ కాల్పులు : భారత జవాను మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
శ్రీనగర్ : పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజౌరీ జిల్లాలోని సుందర్బానీ సెక్టార్లో భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.